Author: Telanganapress

ఎంపీ కేశవరావుకు మతి బ్రమించినట్లుందన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ బ్రతుకుల మీద విషం చిమ్ముతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహి పార్టి అని చెప్పులతో కొట్టారన్నారు. ఇవాశ(సోమవారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన రసమయి..మిలియన్ మార్చ్ లో కేశవరావును కొడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలి. ఇవ్వాళ పాట లేదు.. మాట లేదని కేశవరావు మాట్లాడుతున్నారు. కేశవరావు భాష ఎవరికి అర్ధం కాదు. కేశవరావు బిడ్డ అంటే ఎవరో  తెలియదు… అలాంటి ఆమెకు మేయర్ పదవి ఇచ్చారు కేసీఆర్. పాటకు చరిత్ర లేకపోతే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం సరైంది కాదు కేశవరావు. ఓట్ల కోసం గద్దర్ అన్నను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేశవరావు ఏంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే కేశవరావు ఇంటి…

Read More

KTR | అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఫెయిలైంది మ‌న నాయ‌కుడు కాదు.. త‌ప్పు ప్ర‌జ‌ల‌ది కాదు. కేసీఆర్ మ‌న‌ల్ని న‌మ్ముకున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన మంచి ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి మ‌నం తీసుకెళ్ల‌లేక‌పోయాం. అందువ‌ల్లే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయామ‌ని కేటీఆర్ తెలిపారు. April 1, 2024 / 03:58 PM IST KTR | న‌ల్ల‌గొండ : అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఫెయిలైంది మ‌న నాయ‌కుడు కాదు.. త‌ప్పు ప్ర‌జ‌ల‌ది కాదు. కేసీఆర్ మ‌న‌ల్ని న‌మ్ముకున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన మంచి ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి మ‌నం తీసుకెళ్ల‌లేక‌పోయాం. అందువ‌ల్లే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయామ‌ని కేటీఆర్ తెలిపారు. న‌ల్ల‌గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. తుంగతుర్తి, సూర్యాపేట‌లో కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా…

Read More

During the 90th anniversary celebrations of the Reserve Bank of India (RBI), the PM highlighted the economic progress made since 2014, stating that the country has emerged from the challenges inherited at the start of the BJP government’s tenure and is now ready for growth. Published Date – 1 April 2024, 03:00 PM Mumbai: Over the next 10 years, India must strive to become a ‘financially Atmanirbhar’ economy that is shielded from all global events and continues to march ahead confidently for progress and development, Prime Minister, Narendra Modi, said on Monday. Speaking at the 90th…

Read More

మద్యం విధానానికి  సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం ,ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌  కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇవాళ(సోమవారం) ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయనను తీహార్  జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. మొదట ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. ఇవాళ్టితో ఆ కస్టడీ ముగియడంతో సీఎంను నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు.. ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. ఆయనను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోరారు. ‘విచారణకు సీఎం సహకరించడం లేదు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం…

Read More

Cops Suspended | రోడ్డు ప్రమాదం ఘర్షణ నేపథ్యంలో కొందరు వ్యక్తులను కొట్టిన మంత్రి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను హింసించారని మంత్రి కుమారుడు ఆరోపించాడు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. April 1, 2024 / 02:57 PM IST భోపాల్‌: రోడ్డు ప్రమాదం ఘర్షణ నేపథ్యంలో కొందరు వ్యక్తులను కొట్టిన మంత్రి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను హింసించారని మంత్రి కుమారుడు ఆరోపించాడు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. (Cops Suspended) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆరోగ్యం, వైద్య విద్యా శాఖ మంత్రి శివాజీ పటేల్ కుమారుడు అభిజ్ఞాన్ పటేల్, అతడి స్నేహితులు శనివారం రాత్రి కారులో ప్రయాణించారు. భోపాల్‌లోని షాపూర్ ప్రాంతంలో జర్నలిస్ట్‌ వివేక్ సింగ్ బైక్‌ను వారి కారు ఢీకొట్టింది. దీంతో చూసుకుని నడపాలని డ్రైవర్‌ను ఆ…

Read More

In the tournament’s history, MI and RR have faced off 27 times, with the five-time champions MI holding the upper hand in their matchups against RR. Published Date – 1 April 2024, 01:40 PM Mumbai: Winless Mumbai Indians (MI) face a challenging task when they host Rajasthan Royals (RR) in Match 14 of the IPL 2024 on Monday. The two teams have met each other on 27 occasions in the tournament, with five-time champions MI holding the advantage over RR in their matchups. MI v RR Head-to-Head 28: Mumbai Indians – 15 Rajasthan Royals – 12…

Read More

రైతులను, ప్రజలను హోల్ సేల్ గా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు .. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. ఇవాళ( సోమవారం) హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన…ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పథకాలు రైతుబంధు, రైతుబీమా. రైతులపై కేసీఆర్ నిబద్దతను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం హాస్యాస్పదం. రైతుల ఉసురు పోసుకుంటున్నది ఎవరు ? రైతులకు ఊపిరి పోసింది ఎవరో గ్రామాలకు వెళ్తే రైతులే చెప్తారు. కాంగ్రెస్ పాలనతో బీడువడ్డ తెలంగాణను పచ్చబడేలా చేసింది కేసీఆర్. రాష్ట్రంలో రోజు రోజుకి రైతుల కష్టాలు పెరుగుతున్నాయి. రైతు ఆత్మహత్యలు బాగా పెరిగాయి. వ్యవసాయ పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులు వచ్చాయి. అన్నదాతల ఆవేదన, ఆక్రందనలు భిన్నరూపాల్లో వ్యక్త పరుస్తున్నారు.…

Read More

Thangalaan | విక్ర‌మ్ న‌టిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి తంగలాన్‌ (Thangalaan). మ‌ల‌బార్ సోయగం మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. తంగలాన్ నుంచి షేర్ చేసిన‌ మాళవికా మోహనన్‌ లుక్‌ (Thangalaan Look)సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. April 1, 2024 / 01:56 PM IST Thangalaan | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్  హీరో  చియాన్ విక్రమ్ (Vikram).  ఈ స్టార్ యాక్ట‌ర్ న‌టిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి తంగలాన్‌ (Thangalaan). మ‌ల‌బార్ సోయగం మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ మూవీలో మాళవిక ఇదివరకెన్నడూ కనిపించని విధంగా.. కంప్లీట్‌ డీగ్లామరైజ్‌డ్‌ రోల్‌లో న‌టిస్తున్న‌ట్టు.. తంగలాన్ నుంచి షేర్ చేసిన‌ మాళవికా మోహనన్‌ లుక్‌ (Thangalaan Look) క్లారిటీ ఇచ్చేస్తుంది. తంగ‌లాన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. కాగా ఏప్రిల్ 17న విక్ర‌మ్ బ‌ర్త్…

Read More

Sukma SP Kiran Chavan confirmed the neutralization of a Naxalite in an encounter with security forces in Sukma. The body and weapons have been recovered, and a search operation is ongoing. Published Date – 1 April 2024, 01:00 PM Sukma: One naxalite was killed in an encounter with security forces in Chhattisgarh’s Sukma district on Monday. “One naxalilte has been neutralised in an encounter with security forces in Sukma. His body and weapons have been recovered and the search operation is underway,” Sukma Superintendent of Police (SP) Kiran Chavan said speaking to ANI. The encounter took…

Read More

నిత్యం లక్షలాది మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజూ గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మారుమ్రోగుతుంటాయి. కానీ శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే చాలా సమయం వేచి ఉండాల్సిందే. గంటల తరబడి క్యూలైన్స్, వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తేనే శ్రీవారి దర్శనం లభిస్తుంది. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్, వీఐపీలకు మరో స్పెషల్ దారి ఇలా పలు మార్గాల్లో శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలను విధించారు. శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేయడంతో సాధారణ భక్తులకు కాస్త మేలు జరిగినట్లు అయ్యింది. మార్చి 16వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయల విరాళం అందించి రూ.500 బ్రేక్‌ దర్శన టికెట్లను కొనుగోలు చేసే…

Read More