Fire accident | నగరంలోని అత్తాపూర్లోని(Athapur) ఓ అట్టపెట్టెల గోదాంలో(Carton warehouse) అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చసుకుంది. April 1, 2024 / 12:55 PM IST హైదరాబద్ : నగరంలోని అత్తాపూర్లోని(Athapur) ఓ అట్టపెట్టెల గోదాంలో(Carton warehouse) అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Source link
Author: Telanganapress
The 42-year-old achieved this feat during a match against Delhi Capitals (DC) in the Indian Premier League (IPL). Published Date – 1 April 2024, 11:40 AM Visakhapatnam: Legendary Indian and Chennai Super Kings (CSK) wicketkeeper-batter MS Dhoni on Sunday became the first Indian glovesman to score 7,000 runs in T20 cricket. The 42-year-old veteran accomplished this milestone against Delhi Capitals (DC) in the Indian Premier League (IPL). During the match, Dhoni was at his best. Coming at the end, CSK’s five-time IPL champion former captain smashed 37 in just 16 balls, with four boundaries and three…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేరిపెస్తే చెరగని సత్యం…ఆయన సాధించిన ఆర్థిక ప్రగతి అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ నిన్న(ఆదివారం) ఎండిన పంటల పరిశీలన కోసం మూడు జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఈ సందర్భంగా గులాబీ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ఏం చేశారు అనే వారికి కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ గడ్డ..బీఆర్ఎస్ అడ్డా..ఎగిరేది గులాబీ జెండానే.! కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారని.. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఆయా రాష్ట్రాల పర్ క్యాపిటాకు సంబంధించిన ఫొటోను కేటీఆర్ జత చేశారు.…
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. సూర్యుడి ప్రతాపంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతున్నది. పొద్దున 9 గంటలకే భానుడు భగభమంటున్నాడు. April 1, 2024 / 11:50 AM IST హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు (Temperature) 43 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. సూర్యుడి ప్రతాపంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతున్నది. పొద్దున 9 గంటలకే భానుడు భగభమంటున్నాడు. రాబోయే 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాడ్పుల ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొంది. శనివారం నల్లగొండ జిల్లాలోని శివన్నగూడెంలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మరో రెండు రోజుల్లో ఉష్ణో గ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఆదిలాబాద్,…
Oil marketing companies raised prices of commercial liquefied petroleum gas (LPG) cylinders on March 1, citing fluctuations in fuel costs and market dynamics Published Date – 1 April 2024, 10:40 AM New Delhi: Oil marketing companies reduced the prices of 19 kg commercial cylinders and 5 kg FTL (Free Trade LPG) cylinders, said sources. The price has been reduced by Rs 30.50 for a 19-kg commercial cylinder. From April 1, the price in Delhi has been fixed at 1764.50, said sources. The price of the 5kg FTL cylinder has been decreased by Rs 7.50. On March…
లిబియా ప్రధాని నివాసంపై ఆదివారం గ్రనేడ్ దాడి జరిగింది. ఈఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఓ మంత్రి వెల్లడించారు. ప్రధాని నివాస భవనం స్పల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్ధాలు వినిపించినట్లు పౌరులు చెప్పారు. వెంటనే పెద్దెత్తున బలగాలను మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 2011 నుంచి లిబియాలో శాంతిభద్రతల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలనపై పట్టుకోసం 2014లో తూర్పు, పశ్చిమ కింద వైరి వర్గాలు ఏర్పడి ఎవరికి వారు సొంతంగా పాలనను కొనసాగిస్తున్నాయి. 2021లో అబ్దుల్ హమీద్ అల్ దబేబా ఆధ్వర్యంలోని నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. కానీ ఆ ఏడాది చివరికి తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ దీన్ని అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించింది. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడమే దీనికి కారణం. దీంతో అప్పటి నుంచి లిబియాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇది కూడా…
SS Rajamouli | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తన భార్య రమా రాజమౌళి (Rama Rajamouli)తో కలిసి స్టేజ్పై సందడి చేశారు. April 1, 2024 / 10:48 AM IST SS Rajamouli | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే, జక్కన్నలో మరో టాలెంట్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇటీవలే జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు (dancing). అది కూడా తన భార్య రమా రాజమౌళి (Rama Rajamouli)తో కలిసి స్టేజ్పై సందడి చేశారు. ‘ప్రేమికుడు’ (Premikudu) సినిమాలోని ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ‘అందమైన ప్రేమరాణి..’ అంటూ సాగే హిట్ పాటకు అదిరేలా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో…
Following the meeting’s conclusion, YS Sharmila, President of the Andhra Pradesh Congress Committee, spoke regarding the candidate list for the forthcoming general elections, stating, “The list will be released very soon.” Published Date – 1 April 2024, 09:40 AM New Delhi: Ahead of the Lok Sabha elections in the country, the Andhra Pradesh Congress screening committee held a crucial meeting in the national capital. After the meeting concluded, Andhra Pradesh Congress Committee President YS Sharmila spoke to ANI about the candidate list for the upcoming general elections and informed, “The list will be released very soon.”…
సామాన్యులకు ఒకటో తేదీన శుభవార్త చెప్పాయి చమురు సంస్థలు.వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ.30.50, ముంబైలో రూ.31.50, చెన్నైలో రూ.30.50, కోల్కతాలో రూ.32 తగ్గింది. ప్రతి నెల ప్రారంభంలో సమీక్ష తర్వాత, చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను విడుదల చేస్తాయి. ధరల తగ్గింపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1764.50కి చేరింది. గతంలో ఇది రూ.1795గా ఉంది. అదే సమయంలో చెన్నైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1930కి తగ్గింది. ముంబై, కోల్కతాలో 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ.1717.50 ఉండగా..రూ.1879గా చేరింది. ఈ మినహాయింపు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లకు మాత్రమే. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాతో పాటు దేశంలోని ఇతర…
Family Star | లైగర్ సినిమా భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం పరశురాం డైరెక్షన్లో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star) లో నటిస్తున్నాడని తెలిసిందే. ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. April 1, 2024 / 09:50 AM IST Vijay Deverakonda | లైగర్ సినిమా భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రూట్ మార్చేశాడని తెలిసిందే. ప్రస్తుతం పరశురాం డైరెక్షన్లో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star). బాలీవుడ్ ముద్దుగుమ్మ, మరాఠీ సోయగం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్తో బిజీగా ఉంది విజయ్ దేవరకొండ టీం. కాగా ప్రమోషనల్ ఈవెంట్స్లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో తమిళ సినీ పరిశ్రమ నుంచి…