During the exercise, a large amount of cash and other items were seized by Flying Squads and Static Surveillance Teams (SST) between Saturday 6 am to Sunday 6 am with a total of Rs 25.66 lakh cash. Published Date – 31 March 2024, 10:18 PM Representational Image. Hyderabad: A total of 11,442 officers appointed as Polling Officers (POs) and Assistant Polling Officers (APOs) will be trained at multiple locations in Hyderabad on April 1 and 2 in two sessions. Spread across 15 colleges across the city, 50 people will be trained at each session. Rs 25.66…
Author: Telanganapress
రాష్ట్ర శాసన సభలో కరెంటుపై పెద్ద మగాళ్ల లెక్క ఉపన్యాసాలు ఇచ్చారని..కరెంటు కోసం అప్పులు చేశామని చెప్పారు.. ఎవరి కోసం అప్పులు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. అప్పు చేసి కరెంటు కొన్నది రైతుల కోసమే కదా అని స్పష్టం చేశారు. ఆదివారం పలు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు “ ఆనాడు నేను గంట సేపు అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిన. పీక్ అవర్స్ వచ్చినప్పుడు రెండు మూడు నెలల పాటు నెలకు రూ.14 వందల కోట్లు పెట్టి ఎంత షార్టేజ్ ఉంటే అంత కొనుక్కొచ్చి ఇచ్చాం. అందుకే ఆనాడు రెప్పపాటు సమయం కూడా కరెంటు పోలేదు. మేము ఉన్నప్పుడు పీక్లోడ్ 14,900 మెగావాట్ల పైచిలుకు పోయింది. మొన్న పీక్లోడ్ 15,600 మెగావాట్లకు పోయింది. ఓ 5వందలు పెరిగిందంతే. అది కూడా మీరు కొనడం లేదు. కొంత కొంటున్నా, రైతులకు అవసరమైన మేర విద్యుత్…
Family Star | గీత గోవిందం క్రేజీ కాంబో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- పరశురాం నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star). ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ను లాంఛ్ కూడా చేశారు. April 1, 2024 / 08:26 AM IST Family Star | గీత గోవిందం క్రేజీ కాంబో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- పరశురాం. ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star). బాలీవుడ్ ముద్దుగుమ్మ, మరాఠీ సోయగం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ను లాంఛ్ కూడా…
The former champions gear up to face the Islanders in the Indian Super League, season 10 clash in GMC Balayogi Stadium in Hyderabad on Monday. Updated On – 31 March 2024, 10:32 PM HFC skipper Joao Victor (left) and goalkeeper Laxmikant Kattimani during a practice session ahead of the tie. Hyderabad: Hyderabad FC are back in action in the Indian Super League after a long international break, as they take on Mumbai City FC in GMC Balayogi Stadium in Hyderabad on Monday. The young Hyderabad squad made headlines after registering their first win of the season…
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్ పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. గెలిచిన తర్వాత అటు అంబర్పేట్ నియోజకవర్గానికి గాని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కానీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే గత ఐదు సంవత్సరాలలో తీసుకువచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన కిషన్ రెడ్డి, ఈసారి మాత్రం కచ్చితంగా ప్రజల చేతులు…
Chiranjeevi | చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మరో ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ స్థాయిలో ఊహించేస్తున్నారు అభిమానులు. దర్శకుడు వశిష్ఠ కూడా పాత్రలను ఎంచుకునే విషయంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. రీసెంట్గా కథానాయికగా త్రిషను సెలక్ట్ చేయడంతో ఈ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ఫిల్మ్వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరంజీవి పారితోషికం డెభ్భైకోట్ల పైమాటేనట. అలాగే త్రిష కూడా పన్నెండుకోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమాతో దక్షిణభారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా త్రిష రికార్డ్ సృష్టించిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ నయనతారపై ఉన్న రికార్డును త్రిష తిప్పి రాసిందట. ఇదిలావుంటే, ‘విశ్వంభర’ కథ విషయంలోనూ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’లో హిమాలయాల్లోని మానససరోవరానికి వెళ్లి, అక్కడ్నుంచి మూలికలు తెచ్చి బేబీ షాలినీని కాపాడతాడు చిరంజీవి. అలాగే ‘విశ్వంభర’లో దుష్టశక్తులు తన భార్యను వేరే గ్రహానికి తరలించుకుపోతే, ఆ గ్రహానికి వెళ్లి, దుష్టశక్తుల్ని అంతం…
The officials detected several higher generation ‘antibiotics’ at the clinics during the raids, along with ‘steroids.’ Stocks worth Rs.18,000 were seized during the raid. Published Date – 31 March 2024, 10:50 PM Hyderabad: Continuing its crackdown, the Drug Control Administration (DCA), Telangana conducted raids across multiple locations targeting illegal drug operations, overpricing, and misleading advertisements. The DCA officials conducted a raid on clinics operated by quacks and seized illegally stocked drugs intended for sale at Nagaram, Keesara Mandal, MedchalMalkajgiri District and Gachibowli, Serilingampally mandal, Ranga Reddy district. The officials detected several higher generation ‘antibiotics’ at the…
47/2. 192 పరుగుల ఛేదనలో ఏడు ఓవర్లు ముగిసేటప్పటికీ ఈ లీగ్లో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్కోరు అది. April 1, 2024 / 06:44 AM IST బోణీ కొట్టిన ఢిల్లీ పంత్ మెరుపు అర్ధ సెంచరీ ఛేదనలో తడబడ్డ సీఎస్కే బ్యాటర్లు నిప్పులు చెరిగిన ఖలీల్ అహ్మద్ 47/2. 192 పరుగుల ఛేదనలో ఏడు ఓవర్లు ముగిసేటప్పటికీ ఈ లీగ్లో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్కోరు అది. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టి ఆరంభంలోనే ప్రత్యర్థులను దెబ్బతీసే చెన్నై.. విశాఖపట్నంలో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్కు దాసోహమైంది. మొదట బ్యాటింగ్ చేస్తూ విశాఖ వాసులను పరుగుల జడివానలో ముంచెత్తిన ఢిల్లీ.. తర్వాత బంతితోనూ రుతురాజ్ సేనను కట్టడిచేసి ఐపీఎల్-17లో బోణీ కొట్టింది. పంత్ మెరుపు అర్ధ సెంచరీ బాదగా…
He will inspect the crops withered due to lack of adequate water supply as part of his tour to examine the drought conditions prevailing in the State. Published Date – 31 March 2024, 10:59 PM Hyderabad: BRS president K Chandrashekhar Rao who launched ‘Polam Bata’ State-wide tour on Sunday, is likely to tour the districts of Karimnagar and Rajanna-Siricilla on April 5. He will inspect the crops withered due to lack of adequate water supply as part of his tour to examine the drought conditions prevailing in the State. On Sunday, Chandrashekhar Rao visited the districts…
అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఫైరయ్యారు. April 1, 2024 / 05:21 AM IST ఎనిమిదేండ్లు వచ్చిన కరెంటు ఇప్పుడెందుకు వస్తలేదు?.. మిషన్ భగీరథ ఏమైంది? ఖాళీ బిందెలకు కారకులెవరు? పంటలెందుకు ఎండుతున్నయ్? దానిపై సమీక్ష ఏది? చిల్లర డ్రామాలతో కాళేశ్వరాన్ని భ్రష్టు పట్టిస్తారా? వంద రోజుల్లోనే రాష్ట్రం ఇలా నాశనమైతదనుకోలె మేం నిద్రపోం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత,…