The nation’s highest civilian award was given to Advani at his official residence on Easter Sunday, the day the Bharatiya Janata Party (BJP) was formed in 1980. Published Date – 31 March 2024, 01:28 PM New Delhi: The gates of 30 Prithviraj Road in Delhi on Sunday opened to welcome President Droupadi Murmu, Vice President Jagdeep Dhankhar, Prime Minister Narendra Modi, former Vice President M. Venkaiah Naidu, and a host of other dignitaries to script a glorious chapter in the life and times of 96-year-old former Deputy Prime Minister, Lal Krishna Advani, by conferring the Bharat…
Author: Telanganapress
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి. March 31, 2024 / 01:10 PM IST న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి. ర్యాలీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పనా సోరెన్తో కలిసి హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్కు సంఘీభావంగా చేపట్టిన ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో భాగస్వామ్య పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్లో ఈ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ…
Ravindran, who is known for his films like ‘Chi La Sow’ and ‘Manmadhudu 2’, took to X (formerly called Twitter), where he praised the actress and shared that she has dubbed in five languages just for the teaser. Published Date – 31 March 2024, 12:26 PM Mumbai: Filmmaker Rahul Ravindran has heaped praise on actress Rashmika Mandanna for dubbing in five languages, including Malayalam, for the first time for the teaser of the upcoming film ‘The Girlfriend’. Ravindran, who is known for his films like ‘Chi La Sow’ and ‘Manmadhudu 2’, took to X (formerly called…
LK Advani | భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రవపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. March 31, 2024 / 12:22 PM IST LK Advani : భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రవపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. #WATCH…
In a post on social media platform X, the PCB wrote, “Babar Azam appointed as white-ball captain.” Published Date – 31 March 2024, 11:36 AM Lahore: Babar Azam made a return to the captaincy of the men’s team on Sunday after the Pakistan Cricket Board (PCB) announced that the star batter would lead the Men-in-Green in ODIs and T20s. In a post on social media platform X, the PCB wrote, “Babar Azam appointed as white-ball captain.” “Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and…
ఐపీఎల్ ప్రతి ఏడాది దుమ్మురేపే కుర్రాళ్లను బరిలోకి దింపుతుంటుంది. దేశవాళి మ్యాచులో అదుర్స్ అనిపించినా రాని పేరు ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు దక్కతుంది. ఆ తర్వాత టాలెంట్ ను గ్రూమ్ చేసుకుంటూ వడివడిగా టీమిండియాలోకి వచ్చేస్తున్నారు. ఈ ఏడాది మరో చాకులాంటి కుర్రాడు క్రికెట్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఓ బౌలర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాడు. గతంలో ఇలా ఓ బౌలర్ ఫ్యాన్స్ను కట్టిపడేయం బుమ్రా డెబ్యూట్ సమయంలో జరిగింది. మధ్యలో ఉమ్రాన్ మాలిక్ వంటివారు అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా వారి కెరీర్ మాత్రం పెద్దగా టర్న్ అవ్వలేదు. తాజాగా పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచులో 21ఏళ్ల మయాంక్ యాదవ్ బంతితో చెడుగుడు ఆడాడటం అందర్నీ ఆకట్టుకుంది. 155.8 వేగంతో బంతిని బౌలింగ్ చేసి ఐపీఎల్ 2024 స్పీడెస్ట్ బౌలింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari), ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసంలో వారికి పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి వారికి కాంగ్రెస్ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. March 31, 2024 / 11:28 AM IST హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari), ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసంలో వారికి పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి వారికి కాంగ్రెస్ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని స్టేషన్ ఘన్పూర్ టికెట్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కడియం శ్రీహరికి ఇచ్చి గెలిపించిన విషయం తెలిసిందే. అందేవిధంగా ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్…
The decision will apply uniformly across Google services, including YouTube, Google search and the Google Play Store. Published Date – 31 March 2024, 10:22 AM Seoul: Google has decided to suspend all politics-related advertisements on its services in South Korea ahead of the general election next month, according to industry sources. According to the sources, Google recently posted a notice saying that it will not support political ads during South Korea’s election period. The decision will apply uniformly across Google services, including YouTube, Google search and the Google Play Store. The decision appears to have been…
మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ లో కేవైసీని ఇంకా అప్డేట్ చేయకుంటే, ఖచ్చితంగా ఈరోజే పూర్తి చేయండి. దీనికి మార్చి 31 చివరి రోజు. గడువులోగా మీ ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కాకపోతే, మీరు టోల్ ప్లాజా వద్ద సమస్యలు ఎదుర్కొవచ్చు. ఎందుకంటే మీ ఫాస్టాగ్ ఏప్రిల్ 1 నుండి డీయాక్టివేట్ అవుతుంది. ఫాస్టాగ్ కేవైసీ కోసం గడువు అనేక సార్లు పొడిగించింది. ఫాస్టాగ్ డియాక్టివేట్ అయితే మీరు డబుల్ టోల్ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేసే ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం. ఫాస్టాగ్ KYCని అప్డేట్ చేసే ప్రక్రియ: -ముందుగా బ్యాంక్ లింక్డ్ ఫాస్టాగ్ వెబ్సైట్కి వెళ్లండి. -మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ని ఉపయోగించి లాగిన్ చేయండి. OTPని నమోదు చేయండి. -మై ప్రొఫైల్ విభాగానికి వెళ్లి KYC ట్యాబ్పై క్లిక్ చేయండి. -చిరునామాకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించండి. ఇప్పుడు మీ కేవైసీ స్టేటస్ కేవైసీ…
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు (KCR) మరో ఉద్యమానికి పిడికిలెత్తారు. రైతుకు బాసటగా నిలిచేందుకు బయల్దేరారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు పొలంబాట పట్టారు. ఇందులో భాగంగా నేడు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. March 31, 2024 / 10:27 AM IST హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు (KCR) మరో ఉద్యమానికి పిడికిలెత్తారు. రైతుకు బాసటగా నిలిచేందుకు బయల్దేరారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు పొలంబాట పట్టారు. ఇందులో భాగంగా నేడు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు.. పొలాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అన్నదాతకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించనున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఎర్రవల్లి వ్యవక్షేత్రం నుంచి రోడ్డు మార్గాన దేవరుప్పల మండలం ధరావత్తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సూర్యాపేట…