Author: Telanganapress

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వారం రోజులుగా ఎండిన పంటపోలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనికి సంబంధించిన నివేదికను అధినేతకు అందజేశారు. దీంతో స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్య‌టించి రైతుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు కేసీఆర్​ కదలి రానున్నారు. రేపు(ఆదివారం) కేసీఆర్ ఉదయం 9 గంటలకు బయలుదేరి వయా భువనగిరి మీదుగా జనగామ వెళ్తారు. మొదట దేవరుప్పుల లో ఎండిన పంటలను పరిశీలిస్తా. తర్వాత సూర్యాపేట జిల్లా లోని అర్వపల్లి ,తుంగతుర్తి మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత సూర్యాపేట పట్టణంలో ని జనగామ రోడ్ లో పంటలను పరిశీలిస్తారు. సూర్యాపేట లో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అక్కడి నుండి హాలియ మిర్యాలగూడ రోడ్ పక్కన ఉన్న సాగర్ ఆయకట్టు లో ఎండిన పొలాలను…

Read More

‘బలిసిందారా.. బొక్కలిరగ్గొడ్తా నకరాలా..!’ అని తన తొలి తెలుగు సినిమాలోనే కుర్రకారు గుండెల్లో రౌడీపిల్లగా నిలిచిపోయింది సాయిపల్లవి. ‘ఫిదా’లో అచ్చ తెలంగాణ యాసలో సాయిపల్లవి చెప్పిన మాస్‌ డైలాగులు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఆ సినిమాలో భానుమతి పాత్ర కోసం ఈ భామ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎడ్లబండి తోలడం, బురద పొలంలో ట్రాక్టర్‌ నడపడం అలవోకగా చేయడం ద్వారా ఔను, భాను ఖతర్నాక్‌ పిల్ల.. ఒక్కటే పీస్‌ అనిపించుకుంది! తమిళనాడులో పుట్టినప్పటికీ తెలుగమ్మాయి కన్నా స్పష్టంగా మన భాష మాట్లాడుతుంది. మొదటి చిత్రంలో పక్కా తెలంగాణ పల్ల్లెటూరి పిల్లగా మెప్పించిన ఈ తమిళ సోయగం.. ఈసారి ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు సిద్ధమవుతున్నది. నాగచైతన్య సరసన ‘తండేల్‌’ చిత్రంలో నటిస్తున్న ఆమె ఆ పాత్ర కోసం సిక్కోలు యాసలో శిక్షణ తీసుకుంటున్నదట. ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు చిత్ర దర్శకుడు చందు మొండేటి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మాండలిక నిపుణుడిని…

Read More

These fellowships are designed for Indian faculty and researchers in the early stages of their research careers in India. Published Date – 30 March 2024, 11:55 PM Hyderabad: The Fulbright-Kalam Climate Fellowships are designed to build long-term capacity to address climate change-related issues in India and the United States. Fulbright-Kalam Climate Fellowship fields include, but are not limited to, clean energy technologies and energy transition; climate and health; climate finance; climate justice and equity; climate-smart agriculture; climatology; green buildings; oceanography; renewable energy; and sustainability. These fellowships are designed for Indian faculty and researchers in the early…

Read More

సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై సోయి లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ రేపు(ఆదివారం) నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ఉదయం 9గంటలకు బయలుదేరి భువనగిరి మీదుగా జనగామ వెళ్తారన్నారు. మొదట దేవరప్పులలో ఎండిన పంటలను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి, తుంగతుర్తి మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారన్నారు. ఆ తర్వాత సూర్యాపేట పట్టణంలోని జనగామ రోడ్‌లోని పంటలను పరిశీలిస్తారన్నారు. సూర్యాపేటలో ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తారన్నారు. అక్కడి నుంచి హాలియా, మిర్యాలగూడ రోడ్ పక్కన ఉన్న సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి.. హైదరాబాద్‌కు బయలుదేరుతారన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కష్టాలు చూడలేక కేసీఆర్ ఆదివారం అన్నదాతల వద్దకు వస్తున్నారన్నారు. రేవంత్‌కి పరిపాలనపై సోయిలేదని.. ఇప్పటివరకు వ్యవసాయంపై సమీక్ష లేదని..…

Read More

LSG vs PBKS | ఐపీఎల్‌ 17వ సీజన్‌లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ డికాక్‌ (38 బంతుల్లో 54 పరుగులు) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. నికోలస్‌ పూరన్‌ ( 21 బంతుల్లో 42 పరుగులు ), కృనాల్‌ పాండ్యా (22 బంతుల్లో 43 పరుగులు ) చెలరేగి ఆడి 199 పరుగుల భారీ స్కోర్ సాధించారు. March 30, 2024 / 11:22 PM IST LSG vs PBKS | ఐపీఎల్‌ 17వ సీజన్‌లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ దంచికొట్టింది. ఓపెనర్‌ డికాక్‌ (38 బంతుల్లో 54 పరుగులు) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. నికోలస్‌ పూరన్‌ ( 21 బంతుల్లో 42 పరుగులు ),…

Read More

Every office bearer of the BRS extended their support and confidence to the party chief. They also decided to work for getting a farmers’ government to power in the State and country. Published Date – 30 March 2024, 11:15 PM File Photo Hyderabad: The Maharashtra unit of the Bharat Rashtra Samithi (BRS) reiterated its support to BRS president K Chandrashekhar Rao and resolved to stand by him in these testing times. Every office bearer of the BRS extended their support and confidence to the party chief. They also decided to work for getting a farmers’ government…

Read More

అంతా డిజిటల్ మయం అవుతుండడంతో పాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు, సెలెబ్రిటీలు కూడా మోసపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కీర్తిభట్ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. కొరియర్ కోసం ఒక లింక్ క్లిక్ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుంది. ఈ విషయమై యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో కూడా పెట్టింది. తనకు ఒక కొరియర్ రావాల్సి ఉండగా, అది వారం రోజులయినా రాకపోయేసరికి కొరియర్ సెంటర్ వారికి కాల్ చేసింది. వాళ్లు డెలివరీ చేశా…మెహదీపట్నంలో ఉందన్నారు. వాళ్లు హిందీలో మాట్లాడి లొకేషన్, అడ్రస్ ఫార్వర్డ్ చేయమని కోరారు. అది అప్డేట్ కావడం లేదంటూ వాట్సాప్ ద్వారా అడ్రస్ పంపించమన్నారు. ఆ తర్వాత హాయ్ అని మెసేజ్ పెట్టారు. అప్డేట్ కి రూ. 2  పంపమన్నారు. అంతేకదా అని సరేనంది. దాంతో యూపిఐ నెంబర్ అడిగితే ఆమె ఇవ్వలేదు. తర్వాత బ్యాంక్ లింక్ నెంబర్ ఇదేనా…

Read More

LSG vs PBKS | పంజాబ్‌ దూకుడుకు బ్రేక్‌ పడింది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్‌ రెండు వికెట్లను కోల్పోయింది. హాఫ్‌ సెంచరీకి చేరువవుతున్న టైమ్‌లో బెయిర్‌ స్టో (42) ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు March 30, 2024 / 10:45 PM IST LSG vs PBKS | పంజాబ్‌ దూకుడుకు బ్రేక్‌ పడింది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్‌ రెండు వికెట్లను కోల్పోయింది. హాఫ్‌ సెంచరీకి చేరువవుతున్న టైమ్‌లో బెయిర్‌ స్టో (42) ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రభ్‌మన్‌ సింగ్‌ (19).. 14వ ఓవర్‌లో మయాంక్‌ యాదవ్‌ వేసిన ఓవర్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్‌ ధావన్‌ (67), జితేశ్‌ శర్మ (1) ఉన్నారు. 14 ఓవర్లకు…

Read More

In the wake of the increasing power demand, the Chief Minister wanted officials of the energy department to make arrangements to meet the required demand during the season. Updated On – 30 March 2024, 10:21 PM Hyderabad: Chief Minister A Revanth Reddy directed officials to take adequate measures for ensuring uninterrupted power and regular drinking water supply during summer in the State. In the wake of the increasing power demand, the Chief Minister wanted officials of the energy department to make arrangements to meet the required demand during the season. Officials should be on high alert…

Read More

పాటలీపుత్ర ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మిసా భారతికి దానాపూర్‌ సివిల్‌ కోర్టు ఊరట కలిగించింది. ఇవాళ(శనివారం) ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ తర్వాత ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా మానేర్‌ పోలీస్‌స్టేషన్‌లో మిసా భారతిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో మిసా భారతిని హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రూ.10వేల బాండ్‌పై మిసా భారతికి బెయిల్ మంజూరు చేసింది. ఆమెను కోర్టు నుంచి బయటకు తీసుకెళ్తుండగా జర్నలిస్టులు ఆమెను మాట్లాడాలని కోరగా.. కారులో కూర్చొని వెళ్లిపోయారు. రైల్వేలో ఉద్యోగాలకు భూమికేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌లో మిసా భారతి పేరు ఉన్నది. లాలూ ప్రసాద్ కుమార్తె మిసా…

Read More