Browsing: తాజా వార్తలు

కాంగ్రెస్ హయాంలో  రాష్ట్రంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్…

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు,…

బరువు తగ్గడానికి వేసవి ఉత్తమ సమయం. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో మెటబాలిజం ఎక్కువగా ఉండడంతో పాటు చలికాలంలో కంటే వేసవిలో తినేందుకు ఆసక్తి చూపించరు. ముఖ్యంగా…

తక్షణమే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి..నాలుగు నెలలు…

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్ కంటోన్మెంట్ ఏరియాలో ఓ బట్టల దుకాణంలో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు…

ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్లిన ఏపీలోని బాపట్లకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ బీటెక్ పూర్తిచేసుకుని…

కేసీఆర్‌ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. నిన్న గాయత్రి పంప్‌ హౌస్‌ నుంచి వరద కాలువకు…

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..ఇవాళ(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై సమీపంలోని సిరుశేరులోని నివాసంలో ప్రజల…

సీఎం కుర్చీలో కూర్చున్నా అనే కనీస ఇంగితం లేకుండా మరోసారి రేవంత్‌ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. పిచ్చోడి…

రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ  పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది.మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు నేటితో గడువు ముగియగా..…