Browsing: తాజా వార్తలు

నిత్యం లక్షలాది మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజూ గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మారుమ్రోగుతుంటాయి. కానీ శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే చాలా సమయం వేచి…

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేరిపెస్తే చెరగని సత్యం…ఆయన సాధించిన ఆర్థిక ప్రగతి అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్…

లిబియా ప్రధాని నివాసంపై ఆదివారం గ్రనేడ్ దాడి జరిగింది. ఈఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఓ మంత్రి వెల్లడించారు. ప్రధాని నివాస భవనం స్పల్పంగా ధ్వంసమైనట్లు…

సామాన్యులకు ఒకటో తేదీన శుభవార్త చెప్పాయి చమురు సంస్థలు.వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.30.50,…

రాష్ట్ర శాసన సభలో కరెంటుపై పెద్ద మగాళ్ల లెక్క ఉపన్యాసాలు ఇచ్చారని..కరెంటు కోసం అప్పులు చేశామని చెప్పారు.. ఎవరి కోసం అప్పులు చేశామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌…

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా…

ఐపీఎల్ ప్రతి ఏడాది దుమ్మురేపే కుర్రాళ్లను బరిలోకి దింపుతుంటుంది. దేశవాళి మ్యాచులో అదుర్స్ అనిపించినా రాని పేరు ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు దక్కతుంది. ఆ తర్వాత…

మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ లో కేవైసీని ఇంకా అప్‌డేట్ చేయకుంటే, ఖచ్చితంగా ఈరోజే పూర్తి చేయండి. దీనికి మార్చి 31 చివరి రోజు. గడువులోగా మీ…

లోకసభ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ టూర్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరెంటు కోతలు, సాగునీటి దుర్భిక్ష పరిస్ధితులపై రైతులతో భేటీ…

ఓ బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్థి  వంటింటికే  పరిమితం కావాలన్న కాంగ్రెస్ సీనియర్ నేతపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం…