Browsing: తాజా వార్తలు

పదవులు అనుభవించి, అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. కాంగ్రెస్,తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారన్నారు.…

జేఈఈ మెయిన్‌  రెండో సెషన్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు  మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 1న అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ…

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో  ఆప్‌ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్‌ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్‌ గెహ్లాట్‌కు  నోటీసులు పంపింది.…

పెద్దపల్లి జిల్లాలో అన్నదాతకు అండగా బీఆర్‌ఎస్‌ నిలబడింది. పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌…

గులాబీ జెండాకు తొలి నుంచి అడ్డా దుబ్బాక గడ్డ.. ఉద్యమకారుల అడ్డా దుబ్బాక గడ్డ అని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. దుబ్బాక నియోజకవర్గం లో…

కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారు. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు… వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ…

ఇవాళ సోష‌ల్ మీడియా ఫ్రీగా ఉంది కాబ‌ట్టి ఇష్ట‌మొచ్చిన‌ట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారు.. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమ‌ర్స్ వ్యాప్తి చేస్తున్నారు అని…

తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 9న ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ…

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ఓ చీడ పురుగు అని బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్…

ఎన్నికల ముందు కాంగ్రెస్  ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేయాలన్నారు ఎమ్మెల్యే వేముల…