బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నిన్న(శుక్రవారం) రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి…
Browsing: తాజా వార్తలు
రేవంత్ రెడ్డి ది స్కీం ల పాలన కాదు స్కాం ల పాలన అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇవాళ(శనివారం)హైదరాబాద్…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటిమాటికి విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరిని సూటిగా…
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా ఇవాళ(శనివారం) ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు…
ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.…
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.…
భారత దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కీలక నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో, భారత్ చెఫ్ డి మిషన్ (అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో…
సెల్ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగితే నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో జరిగింది. వేలాల…
టూరిస్ట్ అభ్యర్థిని కాదని, స్థానిక ప్రజల సేవకుడినని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆన్నారు. ఇవాళ(శుక్రవారం) పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా…
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గత నెల పాలలో విషమిచ్చి ఇద్దరు చిన్నారులను హత్య చేశారు. ఆ తర్వాత పరారైన పేరెంట్స్ ఘటన విషాదాంతమైంది. ముక్కుపచ్చలారని…