Browsing: తాజా వార్తలు

ద‌ళిత, బ‌హుజ‌న‌ల నాయ‌కులు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ఆశ‌యాల‌ను ఆచ‌ర‌ణ‌లో చేసి చూపెడుతున్న‌ది కేవ‌లం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్ర‌మే అని ఆ…

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమే. మనం పదేళ్లు పాలించినం..వాళ్లు వచ్చి నాలుగు నెలలు కాలేదు. ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

పండించిన పంటకు గిట్టుబాట ధర రాకపోవడంతో దురదృష్టకరమన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా క్వింటాల్‌కు రూ.30 మాత్రమే పెంచారని విమర్శించారు.…

ప్రముఖ తమిళ సినీ నటుడు అరుళ్మణి (65) గుండెపోటుతో కన్నుమూశారు. అరుల్‌ మణికి నిన్న (గురువారం) రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.…

వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌  ప్రభుత్వం మరో కీలక నిర్ణం తీసుకుంది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం…

బెంగళూరు రామేశ్వరం కేఫ్  బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను ఇవాళ(శుక్రవారం) జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అదుపులోకి తీసుకుంది. బాంబర్…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు…

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే…

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్‌ పౌడర్‌ పేరుతో సిగరెట్లను కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురిని అదుపులోకి…

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు లో అరెస్టై గతేడాది కాలంగా తీహార్ జై ల్లో ఉంటున్న ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌…