హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ నివాసంలోకి చొరబడిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ…
Browsing: తాజా వార్తలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కరువు భత్యాన్ని (డీఏ/డీఆర్) 2.73% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న…
హైదరాబాద్: చైల్డ్ మోడల్స్ వేషధారణలో అమాయకుల నుంచి లక్షలాది డాలర్లు దోచుకున్న మోసగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.…
భారత నౌకాదళం మరింత శక్తివంతమైంది. కల్వరి తరగతికి చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్ ఈరోజు (సోమవారం) నేవీలో చేరింది. ముంబైలోని…
తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదలైంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 28-30 వరకు…
కొత్త సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో చాలా కంపెనీలు ఖర్చులను…
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నివాసంలో అధికారులు 13 గంటల పాటు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు రహస్య పత్రాలు బయటపడ్డాయని తెలుస్తోంది. గతంలో బిడెన్కు…
హైదరాబాద్: అమెరికా డాలర్ ఇండెక్స్ బలహీనత, అంతర్జాతీయ ధరల నేపథ్యంలో దేశీయ బంగారం మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. నవంబర్ నుండి యుఎస్ డాలర్ మరియు యుఎస్…
నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ పై ఆయన మండిపడ్డారు. ఎంపీ…
హైదరాబాద్ : రవీంద్రభారతిలో నేషనల్ కమిటీ ఫర్ క్యూబా సాలిడారిటీ ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ సభ నిర్వహించారు. చే గువేరా కుమార్తె డాక్టర్ అలీడా గువేరా గౌరవ…