Browsing: తాజా వార్తలు

కరోనా మొదట కనిపించిన చైనాలో మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. అయితే, అక్కడ వ్యాప్తి చెందడానికి ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ BF7 కారణమని నిపుణులు అంటున్నారు. ఇటీవల, వేరియంట్ భారతదేశానికి…

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు చంద్రమౌళిరెడ్డి (28) గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు…

జై భారత్ నినాదంతో నవ భారతాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జై తెలంగాణ నినాదంతో రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథంలో నడిపించారు. అదేవిధంగా, జై భారత్…

ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఈ నెల 22, 23 (డిసెంబర్) తేదీల్లో ఆన్‌లైన్‌లో ఎంపిక చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈరోజు (బుధవారం) సంచారం…

ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని గాంధీ ఆస్పత్రి డైరెక్టర్ రాజారావు సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, అప్రమత్తంగా ఉండాలని, తగు…

దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ గర్భిణులకు పౌష్టికాహారం అందించడం విశేషమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈరోజు (బుధవారం) వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని…

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను…

సమైక్య పాలనలో ఆలయాన్ని వదిలేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్,…

అమెరికా స్టాక్ మార్కెట్‌లో టెస్లా స్టాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎలోన్ మస్క్ అమ్మకాల ఒత్తిడి టెస్లా షేర్లను తగ్గించడంతో చాలా డబ్బును కోల్పోయాడు. ఒక్కరోజులోనే మస్క్ సంపద…

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విషయంలో తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ నేత మన్ని కమ్…