Browsing: తాజా వార్తలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతోపాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఎడిట్‌…

కాంగ్రెస్ పాలనలో మాలలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాదిగ పల్లెలకు…

ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి కొత్త డ్రామాకు తెరలేపింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి డబ్బులు దోచుకెళ్లారని ఇరుగుపొరుగు అందర్నీ నమ్మించింది. పోలీసుల రాకతో అసలు…

కండక్టర్ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా అతనిపై దాడిచేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ గద్వాల జిల్లా అలంపూర్…

కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. సోమవారంలోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం…

కాలంతో సంబంధం లేకుండా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే అని  అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కులవివక్ష, అసమానతలపై ఆనాడే ఫూలే పోరాడారని చెప్పారు. విద్యతోనే…

బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు  అన్నారు. సామాజిక దార్శనికుడిగా,…

క్రికెటర్లు హార్థిక్ , క్రునాల్ పాండ్యలకు తమ సమీప బంధువులు కుచ్చుటోపీ పెట్టారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్ పాండ్య వీరికి భాగస్వామ్య వ్యాపారంలో దాదాపు రూ. 4.3కోట్లు…

ఈరోజు దేశవ్యాప్తంగా ఈద్ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈద్ ముస్లిం సమాజానికి ప్రధాన పండుగ. ఇస్లాం మతాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. ఒక…

హర్యానాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మరణించారు. కాగా పలువురు చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు ఉదయం ఓ…