జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్లో మరోసారి స్వల్ప మార్పు జరిగాయి. గత నెలలో ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన…
Browsing: తాజా వార్తలు
రైతు ప్రభుత్వమని ప్రగల్బాలు పలికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు మాని రైతులు నష్టపోయిన పంట పొలాలు పరిశీలించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం…
‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి…
తాజ్ మహల్ను శివాలయంగా ప్రకటించాలని ఉత్తరప్రదేశ్ కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్ను హిందూ దేవాలయం తేజో మహాలయగా ప్రకటించాలని కోరుతూ యూపీలోని ఆగ్రా…
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం నుంచి అంజలి నింబాల్కర్కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.ఆమెకు టిక్కెట్ కేటాయించిన వెంటనే వివాదం…
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్…
తమిళనాడులో విషాదం నెలకొంది. 2024 లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ఓ ఎంపి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…
బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో హైదరాబాద్ సునామీలా విజ్రుంభించింది. ముంబయి ఇండియన్స్ ను కోల్కోలేని దెబ్బకొట్టింది. హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనకు ముంబై చేతులెత్తిసింది. ఫోర్లు,…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి..ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలంటూ…