Browsing: తాజా వార్తలు

కర్ణాటక అదనపు ప్రధాన కార్యదర్శి జావెజ్ అక్తర్ తెలంగాణలో పర్యటించారు హైదరాబాద్: కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి జావేద్ అక్తర్ రెండు రోజుల…

జోగుళాంబ గద్వాల్ జిల్లా: ఫెవీ క్విక్‌లో వైద్యం ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఐజియా రెయిన్‌బో ఆసుపత్రిని వైద్య,…

హైదరాబాద్: గోల్కొండలోని రిసార్ట్‌లకు ఆదాయ మార్గాల పెంపుపై వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధోమథన సమావేశానికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.…

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువయ్యిందన్నారు. ఖమ్మం…

మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి సమీపంలో 270 ఎకరాల స్థలంలో రూ.9,500 కోట్లతో నిర్మించనున్న అమరరాజా…

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పాబాల అనిల్ మృతదేహం రాజన్న సిరిశిర జిల్లాలోని ఆయన స్వగ్రామం…

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి నలుగురిని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో నిందితుడు మాదక ద్రవ్యాల…

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తనదైన దుష్ప్రచారానికి తెరతీసింది. అనేక మీడియా మరియు ఇతర పరిశోధనలు BJP ఓటమి అనివార్యమని తేల్చిచెప్పడంతో, అది విజయం…

మెదక్ జిల్లాలో కారు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌ గేట్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.…

కేంద్ర ప్రభుత్వం రైతులను ఏనాడూ పట్టించుకోలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి…