వేలకోట్ల విలువైన భూముల్లో బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న బిసి ఆత్మగౌరవ భవనం పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ ఈరోజు సచివాలయంలో…
Browsing: తాజా వార్తలు
జలమండలి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వాటర్ స్విచ్ , బెస్ట్ ఎస్ టీపీ వంటి అవార్డులను గెలుచుకోగా.. తాజాగా మరో అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ…
హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణాలకు క్రమబద్ధీకరించామని, నిబంధనల ప్రకారం న్యాయమైన హక్కు కల్పించామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జీవో 58-59…
సిద్దిపేట బైరి అంజయ్య గార్డెన్లో ఫేజ్ 2 గొర్రెల కేటాయింపు అవగాహన సమావేశానికి మంత్రి హరీశ్ రావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,…
మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తింది. మూసీ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,860 క్యూసెక్కులుగా ఉంది.…
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియట్ ప్రతిష్టాత్మకమైన ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డును గెలుచుకుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి బంగారు రేటెడ్ సెక్రటేరియట్ కాంప్లెక్స్గా రికార్డు…
కార్మికులకు స్వాతంత్య్రం లభించిన చరిత్ర మే డే అని మంత్రి మలారెడ్డి అన్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.…
రూ. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ఆమోదించిన రూ. మంత్రి తలసాని ఈరోజు (సోమవారం) వారి నివాసంలో బాధిత…
కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా కష్టపడటం ద్వారానే ఈ ప్రపంచంలో సంపద సృష్టించబడుతుందని, కష్టజీవుల త్యాగమే గొప్ప విశ్వమానవ…
హైదరాబాద్: మార్చి 28న గురు ముదమి కారణంగా ఆగిపోయిన పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు…