Browsing: తాజా వార్తలు

భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ పై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్ దేనని తేల్చేసింది. దాన్ని మార్చడానికి చేసే…

సుహాస్..కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. హీరోగా వరుసగా రెండు సూపర్ హిట్స్ కొట్టాడు. దీంతో సుహాస్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ వస్తోంది.…

ఆర్ఆర్ఆర్ మూవీ స్క్రీనింగ్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఆయన కుమారుడు కార్తీకేయ, చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ ఇటీవల జపాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.…

ఆధ్యాత్మికవేత్త, ఇసా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన మార్చి 14న…

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసింది. ఇప్పుడా ఘటన కలకలం రేపుతోంది. డ్రగ్స్ మాఫియాకు చెందిన కొందరు ఈ…

మహారాష్ట్రలోని హింగోలిలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నివేదికల ప్రకారం, మహారాష్ట్రలోని…

ఐపీఎల్ 2024 సిరీస్ రేపు (మార్చి 22) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్లు తలపడనున్నాయి. చెన్నైలో…

నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 100 మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టిన మహారాష్ట్రకు చెందిన మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మకు కోర్టు జైలుశిక్ష విధించింది. 2006లో జరిగిన గ్యాంగ్‌స్టర్…

సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని.. ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి నటీనటులు కలలుకంటారు.కానీ ఈ రంగుల ప్రపంచంలో…

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్నారు. ఈ నెల…