మనలో చాలా మందికి సెల్ఫీలు అంటే చాలా ఇష్టం. ఫంక్షన్ అయినా, పెళ్లి అయినా, స్నేహితులతో కలిసినా చివరికి కొత్తగా ఏది కనిపించినా సెల్ఫీలు తీసుకుంటారు. అయితే…
Browsing: తాజా వార్తలు
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని రేపన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా…
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర రూ. 67,175 ఉండగా..మంగళవారం నాటికి రూ. 508 పెరింది. దీంతో 67,683కు…
సంక్రాంతికి బడాహీరోలతో పోటీపడికూడా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిందిహనుమాన్ మూవీ. తేజా సజ్జా నటించిన ఈ మూవీకి థియేటర్లలో మంచిఆదరణ లభించింది. అంతేకాదు కలెక్షన్ల సునామీని స్రుష్టించింది.…
ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తాగేవాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. కష్టపడకుండా..డబ్బులు సంపాదించేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు. తాజాగా యూపీలో జరిగిన సంఘటన వింటే మీరు షాక్…
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పందించారు. ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. సమీకరణాల మేరకు కొంతమంది పార్టీలు…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరహాలోనే ప్రవీణ్ కుమార్ సైతం మడమ తప్పడని.. మాట ఇస్తే కట్టుబడి ఉండాల్సిందేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇవాళ( సోమవారం) హైదరాబాద్…
ఆయా పార్టీల నేతలు రోడ్డు షోలను సెలవు రోజుల్లో పెట్టుకోవాలని.. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు షోలకు అనుమతిలేదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.…
తెలంగాణలోని వరంగల్కు చెందిన తెలుగు వ్యక్తికి అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కింది. వర్జీనియాలో నివాసం ఉండే బోయినపల్లి అనిల్ ఇండియన్ అమెరికన్ విభాగంలో ‘2024 స్మాల్ బిజినెస్…
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టినప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై.. పలు చోట్ల వర్షం కురిసింది. కొండాపూర్, మియాపూర్, చందానగర్,…