Browsing: తాజా వార్తలు

హైదరాబాద్: ప్రధాన స్రవంతి విలువలకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసిన భారతీయ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఈ దేశంలో అన్ని రంగాలలో…

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కు మతాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా అభివృద్ధి సాధించాలనే తపన తప్ప అభివృద్ధిపై ఏమాత్రం ఆసక్తి లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి…

1..బీఆర్ఎస్ కాలంలో…దేశ పరిస్థితి ఇలా మారింది…బీఆర్ఎస్ తర్వాత…టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయ్యాక దేశ రాజకీయ రూపురేఖలే మారిపోయాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకముందు చెల్లాచెదురైన విపక్షాలన్నీ…

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ కంటే మేమే బెటర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ చీర్లవంచ గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రూ.1.2 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.…

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు మళ్లీ పెరగడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా.. ప్రత్యేకించి బహిరంగ…

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పాత బస్ స్టేషన్ ప్రాంతంలో ఈరోజు (సోమవారం) ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అవి పరిసర ప్రాంతాలకు విస్తరించాయి.…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు (సోమవారం) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సిరిసిల్ల నియోజకవర్గంలోని పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాన్ని…

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. రద్దు విషయం తెలియక విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సాంకేతిక కారణాలతో హైదరాబాద్‌కు వెళ్లే…

ఎస్‌ఎస్‌సీ సైన్స్ సబ్జెక్టు పబ్లిక్ పరీక్షను సోమవారం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఫిజికల్‌, బయోలాజికల్‌…