ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రోస్ అవెన్యూ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ ఫిర్యాదుపై ఏసీఎంఎం కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్…
Browsing: తాజా వార్తలు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైందువల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు జరిపారని బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ ఆరోపించారు.…
ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు.. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం…
అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ వంద…
రైతులంటే కాంగ్రెస్ సర్కారకు అలుసుగా మారిందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, అన్నం పెట్టే అన్నదాతల అక్రందనలు ప్రభుత్వ పెద్దల చెవులకు ఎక్కడం లేదని విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) సిద్దిపేట…
జపాన్లో అణుకేంద్రం ఉన్న ఫుకుషిమా ప్రాంతంలోఇవాళ(శుక్రవారం) మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.8 గా నమోదైంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా… అక్కడ ఉన్న…
ఈ నెల( మార్చి) 22వ తేదీ నుంచి ఐపీఎల్-2024 ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి…
సార్వత్రిక ఎన్నికలకు రేపు(శనివారం) నగారా మోగనుంది. దీనికి సంబంధించి ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ…
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి కేంద్రంగా మారిన గాజాలో దారుణమైన పరిస్థితిలు నెలకొన్నాయి. ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మంది…
ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ గెలుపుకోసం కలసికట్టుగా కృషి చేద్దాం..నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా ఇద్దామన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్…