Browsing: తాజా వార్తలు

ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ  కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని…

మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదుపై మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు…

ఆఫ్రికా దేశమైన సోమాలియా రాజధానిలోని ఓ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఓ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం,…

లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.…

ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల డేటాను అప్‌లోడ్ చేసింది. ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో రెండు డేటాలను అప్‌లోడ్ చేసింది. మొదటి పేజీలో 12…

పేటీఎంలో మ‌రోసారి ఉద్యోగుల తొలగింపులు జరగనున్నాయి. వివిధ విభాగాల ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని విధుల నుంచి తొల‌గించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. పేటీఎం చెల్లింపు బ్యాంకులు తమ…

కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబడి కోరుకుంటారు. కొందరేమో రిస్క్‌ చేసి అధిక ఆదాయం వచ్చే పెట్టుబడుల్ని ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్‌ లేకుండా…

ఆర్మీ మేజర్‌  తో పాటు 16 మంది జవాన్లపై సుమారు 35 మంది దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధాబా యజమానితో సహా నలుగురిని…

ఒకప్పుడు కట్టెల పొయ్యిమీద మట్టి కుండల్లో ఎక్కువగా అన్నం వండుకొని తినేవారు. అందుకే అందరు ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యం ఉండేవారు.. రాను రాను టెక్నాలజీ…

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు ఉంటుందని గొప్పలు చెప్పారని, మార్పు అంటే పంటలు ఎండటమేనా? అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌…