డీఎస్సీ-2024 కంటే ముందుగానే టీచర్ అర్హత పరీక్ష ( TET) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి విద్యా శాఖ కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వం…
Browsing: తాజా వార్తలు
ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్క్ ను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్…
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికలన్నారు. పార్టీ మారనున్నారని వస్తున్న…
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి రాజ్యసభ ఎంపీగా ఇవాళ(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ తన ఛాంబర్…
తెలంగాణలో రేపటి( శుక్రవారం) నుంచి ఆఫ్ డే స్కూళ్లు మొదలుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం…
కేంద్ర ప్రభుత్వం మరోసారి డిజిటల్ సమ్మెను ప్రారంభించింది. 18 OTT యాప్లు, 19 వెబ్సైట్లు, 10 యాప్లతో సహా 57 సోషల్ మీడియా హ్యాండిల్స్పై నిషేధం విధించింది.…
ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషనర్ల పోస్టులకు నియామకం జరిగింది. ఈ పోస్టులకు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి,…
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఎన్నో అద్బుతమై స్కీంలున అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆరోగ్య బీమాతోపాటు మంచి రాబడి అందించే పథకాలను కూడా ప్రవేశపెడుతోంది.…
మార్చి 22ను ఐపీఎల్ ఫీవర్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ ను ఓ వార్త ఆందోళన కలిగిస్తోంది. గాయం కారణంగా…
మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తీవ్ర అస్వస్థతలో ఆసుపత్రిలో చేరారు. పుణెలోని భారతీ హాస్పిటల్లో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి సీనియర్ అధికారి వెల్లడించారు. జ్వరం,…