Browsing: తాజా వార్తలు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. నివాసభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో…

కొన్నిరోజుల్లోనే లోకసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేయనుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన…

తమ డిమాండ్ల కోసం రైతు సంఘాలు గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో సమావేశం కానున్నాయి. ఇటీవల, కఠినమైన షరతులతో రాంలీలా మైదాన్‌లో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించడానికి…

హర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో కొత్త ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ రాజీనామాతో…

తాను పార్టీ మారడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నిజం కాదన్నారు.…

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ( బుధ‌వారం) నిర్ణ‌యం తీసుకుంది. 18వ శ‌తాబ్ధ‌పు మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరుతో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను వ్య‌వ‌హ‌రించాల‌నే…

కరీంనగర్‌ ప్రధాన రహదారిపై మల్యాల మండలం వీఆర్‌కే ఇంజినీరింగ్‌  కాలేజీ దగ్గర వాహనాన్ని తప్పించబోయి లిక్కర్‌ వ్యాన్‌ బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం సీసాలు…

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ(బుధవారం) జమ్ము కశ్మీర్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. జమ్ము కశ్మీర్ లో…

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి చనిపోయాడు. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో…

హైదరాబాద్ నగర భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఖరి నిజాం పాలకుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పేరుతో జంట రిజర్వాయర్లను నిర్మించారు. ఇప్పుడా జంట…