రాజస్థాన్ లోని జైసల్మేర్లో భారత వాయుసేన (IAF) కు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం ఇవాళ(మంగళవారం) కుప్పకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు…
Browsing: తాజా వార్తలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడాన్ని తీవ్రంగా విమర్శించారు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్. ఈ…
రేవంత్ రెడ్డి సీఎం అయి ఉండి మాట్లాడే భాష అదేనా? తాను ఉద్యమం సమయంలో మినహా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పరుషపదాలు ఉపయోగించలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ…
తమాషా కోసం బతుకమ్మ చీరెలు తేలేదని.. చేనేత కార్మికులకు బతుకునిచ్చేందుకే బతుకమ్మ చీరెలు తెచ్చామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ కదనభేరి సభలో పాల్గొని…
రాష్ట్రంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న నిరుద్యోగ నేత అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని…
కేసీఆర్ కరీంనగర్లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందన్నారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. కరీంనగర్ కదనభేరి సభలో గుంగుల కమలాకర్ మాట్లాడుతూ… 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే…
త్వరలోనే అర్హులైనవారందరికీ తెల్లరేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ(మంగళవారం) సచివాలయంలో రాష్ట్రమంత్రి వర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. తర్వాత మీడియా ద్వారా కేబినేట్…
మూడు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ కు…
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యంత కల్పిస్తున్నట్లు చెప్పారు.…
తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ఓ పత్రిక జర్నలిస్ట్ వెంకటేష్పై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అనుచరులు హత్యాయత్నం…