Browsing: తాజా వార్తలు

హన్మకొండలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాయంపేట రైల్వే గేటుదగ్గర రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మరణించాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట…

కోటీశ్వరులు కావాలని ఎవరూ కోరుకోరు. మనమందరం మంచి డబ్బు సంపాదించడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవిశ్రాంతంగా పని చేస్తాము. నెలవారీ జీతం పొందేవారు కోటీశ్వరులు కాలేరు. మీరు…

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధర మరో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది. కమోటిడి…

రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల  ఏర్పాటుకు టాటా…

టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. టెస్టు క్రికెట్ ఆడే సీనియర్ మెన్స్ ప్లేయర్లకు ఫీజులను భారీగా పెంచింది. ఇందుకోసం బీసీసీఐ ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌…

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి…

రోహిత్ శర్మ సారథ్యంలో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 4-1తో ఇంగ్లండ్‌ను ఓడించింది. మూడు రోజుల్లోనే ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధించింది.…

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు కొన్నివారాల ముందు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్. అరుణ్‌ గోయల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన…

కేసీఆర్ ప్రభుత్వం రాగానే వీర్ణపల్లి మండలంగా మర్చామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను లెక్కబెడితే 420…

ఫుడ్ డెలివ‌రీ సంస్థ జొమాటో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా త‌మ సంస్థ‌లో ప‌నిచేసే మ‌హిళా సిబ్బందికి కొత్త కానుక ఇచ్చింది. త‌మ సంస్థ‌లో ప‌నిచేసే డెలివ‌రీ…