Browsing: తాజా వార్తలు

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మరిన్ని గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం అదనంగా 119 బీసీ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది.…

మంగ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్న గాయని. ఆమెకు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌కు…

చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ సిటీలోని ఓ కంపెనీ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగడంతో 36 మంది మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు…

తెలంగాణ ఎమ్మెల్యే కొనుగోలుపై ఈరోజు (సోమవారం) సిట్ విచారణ చేపట్టింది. నిందితుల్లో ఒకరైన సింహయాజి స్వామికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయడంపై సిట్ అధికారులు లాయర్ శ్రీనివాస్‌ను…

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీమారం మండలం కొత్తగా ఏర్పడింది.…

రాజస్థాన్‌లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరికి నలుగురు పిల్లలు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోగుంద పట్టణానికి…

వ్యవసాయంలో విత్తనాలు అత్యంత కీలకమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులు బాగా జీవించినప్పుడే మంచి ఆదాయం వస్తుందన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష…

చాలా స్టార్టప్‌లు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ఇదే…

రాజీవ్ గాంధీ హత్య నిందితుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగా ఉంది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. దివంగత ప్రధాని హత్య కేసులో ఒకరినొకరు…