బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రిషి సునక్ ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. గత ఎనిమిది నెలలుగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది. బ్రిటన్ ఉక్రెయిన్కు మద్దతు…
Browsing: తాజా వార్తలు
దేశంలో చలి తీవ్రత పెరిగింది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో చలితో పోరాడేందుకు వారు కట్టిన నిప్పు వారి ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ…
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న తండ్రిని కొడుకు, కోడలు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల…
మహబూబ్ నగర్: డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ, పర్యాటక, పురావస్తు, క్రీడలు, సాంస్కృతిక, యువజన…
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ కీలక విజయం సాధించింది. భారత బౌలర్ దీపక్ హుడా ఒక ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీయగా, న్యూజిలాండ్ ఆటగాడు 18.5…
ఎన్ని శిక్షలు వేసినా, ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు వేసినా కోరిక మాత్రం మారడం లేదు.…
హైదరాబాద్ పోలీసులు నగరంలో వాహనదారులకు షాకిచ్చారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం. ఇందులో భాగంగా త్వరలో నగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. రాంగ్…
వైద్యరంగంలో తెలంగాణ దూసుకుపోతుంది. దేశ ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే.. బీజేపీ ట్విన్ ఇంజిన్ ప్రభుత్వం చివరి స్థానంలో ఉంది. ఈ విషయాన్నీ తెలంగాణ…
పొలంకాడ మీటర్లు బిగించి రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై రైతులు యుద్ధానికి దిగారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రారంభించిన నిరసనలు…
గ్రేటర్ వరంగల్ లో రూ.750 కోట్లతో స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న బస్ స్టేషన్ ప్రాంతంలో కొత్త భవనాల నిర్మాణ ప్రక్రియను…