Browsing: తాజా వార్తలు

ఆరు గ్యారంటీల పథకాల అమలు పార్లమెంట్ ఎన్నికలకోసమే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో…

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉచితంగానే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.…

కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇవాళ(బుధవారం) మీడియాతో చిట్ చాట్…

ఇన్నిరోజులు ఓపికతో ఉన్నాము..ఇక ఆట మొదలైంది..ప్రభుత్వ తప్పుల పై వేట కూడా ఈరోజు నుండి మొదలైందన్నారు. మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న…

టాలీవుడ్ లో సినీ నటిగా కాజల్ ఓ వెలుగు వెలిగింది. ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. మెగాస్టార్ తో సహా ప్రముఖ హీరోలందరి సరసన నటించి, పేరు సంపాదించుకుంది.…

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇవాళ(బుధవారం) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేసింది. గ్రూప్ -2…

తమిళనాడులోని తిరువరూర్‌కు చెందిన విజయకుమార్‌ అనే రైతు ‘కరుప్పు కవుని’ అనే రకం వరి పండిస్తున్నారు. బ్లాక్‌ రైస్‌గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేపు( గురువారం) జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు…

తెలంగాణాలో 10వ తరగతి హాల్ టికెట్లు రేపు(గురువారం) విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లను ఆయా…

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదో చివరి టెస్ట్‌ రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ ఓడిన టీమిండియా.. ఆ తర్వాత…