నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు…
Browsing: తాజా వార్తలు
దేశంలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం చలికి గజగజ వణుకుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తాజాగా రాజధాని…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ(మంగళవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ తో ప్రవీణ్…
సీఎం రేవంత్ రెడ్డి మోడీని బడా బాయ్ అంటున్నారు. గుజరాత్ మోడల్ ను తెలంగాణ లో అమలు చేస్తామంటున్నారు.రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు…
మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…
డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవెస్తా అని మాట ఇచ్చిన రేవంత్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,…
200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకంలో జరుగుతున్న పొరపాట్ల కారణంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే హరీశ్రావు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి…
కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఉందని, అందుకే బీఆర్ఎస్తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.…
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో భేటీ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.…
దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. అదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కు…