లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం…
Browsing: తాజా వార్తలు
కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా, తెలంగాణ సమస్యలు డిల్లీ వేదికగా ప్రశ్నించేందుకు,…
హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు అర్ధరాత్రి వేళల్లో రెచ్చిపోతున్నారు. కార్లు, బైక్లతో రేసింగ్లు నిర్వహిస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ వీకెండ్స్…
రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ ( సోమవారం) ఆయన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య…
నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ తిరుమలయ్య ఇవాళ(సోమవారం) గుండెపోటుతో మృతి చెందాడు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.…
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ( సోమవారం) హైదరాబాద్…
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాలోని ప్రభుత్వ పీయూ కాజేజీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థినితో పాటు ఆమె…
ఢిల్లీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆప్ సర్కారు. 18 ఏళ్లు దాటిన ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయిలు ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.…
ఐపీఎల్ 2024 ఈ నెల(మార్చి) 22 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో మాజీ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ కీలక…