ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఈ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని అన్నారు ఆ పార్టీ…
Browsing: తాజా వార్తలు
అమెరికాలో ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించిన నిక్కీ హేలీ ఘన విజయం సాధించారు. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్…
నేడు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బేగంపేట నుంచి సోమాజిగూడ వరకు అరగంటపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు. రాత్రి 7.40 నుంచి 8.10…
రాష్ట్రంలో డీఎస్సీ 2024 దరఖాస్తుల స్వీకరణ సోమవారం రాత్రి నుంచే షురూ కానుంది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల…
లోక సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను పార్టీ అధిష్టానం నేడు ప్రకటించనుంది. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆపార్టీ హైకమాండ్ సమీక్షలు నిర్వహించింది.…
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్ ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల తరపున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్..జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్…
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ మూడు రోజులు పాటు ఘనంగా సాగుతోంది. దేశం…
ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్నో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలంటూ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే బస్సు యాత్రలు కూడా చేద్దామని…
ఏపీ-తెలంగాణకు 10ఏండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. త్వరలోనే ఈ గడువు ముగియనుంది. ఈ సమయంలో మరో 10ఏండ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉండే…