గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, అతిగా మద్యం సేవించడం, ధూమపానం వంటి అనారోగ్య అలవాట్లు గుండె జబ్బుల…
Browsing: తాజా వార్తలు
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధకారికంగా నిర్వహించింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు…
సనాతన ధర్మంలో పూజ తర్వాత, పూజ సమయంలో అనేక నియమాలు పాటిస్తారు. పూజానంతరం దేవుళ్లకు ప్రదక్షిణ చేయడం పూజా నియమాలలో ఒకటి. దేవునికి ప్రదక్షిణలు చేసిన తర్వాత…
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు,…
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి…
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్..పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఇటీవల సినీ తారలంతా వరుస పెట్టి ఓ ఇంటివారు అవుతున్నారు. ఈ క్రమంలో లేడీ డాన్…
వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.…
బెంగళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్లో నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం 12:56 గంటలకు బాంబు బ్లాస్ట్ జరిగింది. అదే సమయంలో అమ్మ ఫోన్ కాల్ చేయడంతో తాను ప్రాణాలతో సురక్షితంగా…
బీజేపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించవద్దని బీజేపీకి ఎంపీ జయంత్ సిన్హా పార్టీ అధిష్టాన వర్గాన్ని కోరారు. ప్రత్యక్ష…
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా సీఐల ట్రాన్స్ ఫర్స్ జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 63 మంది సీఐ మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ…