అదుపుతప్పి ఇంటిని కారు ఢీకొట్టి ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన ఇవాళ(శనివారం) జరిగింది. కరీంనగర్ వయా జనగామ నుంచి విజయవాడ దైవదర్శనానికి కారులో…
Browsing: తాజా వార్తలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు…
బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ మృతిచెందాడు. ఈ విషయాన్ని ఇంద్రనీల్…
కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. మనదేశంలో గత కొన్నేళ్లుగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ తో సరికొత్త…
క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో ఆయన…
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికం కంపెనీ అయిన భారతీ ఎయిర్ టెల్ యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే టారిఫ్ ప్లాన్స్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ టెల్…
ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో శుక్రవారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర (ఈరోజు 24క్యా. బంగారం ధర) రూ.350 పెరిగి…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని శుక్రవారం సాధారణ ప్రజలకు దర్శనం కల్పిస్తున్నారు. అబుదాబిలోని ఈ మొదటి హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి…
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య రుబాబ్ ఖాన్ మార్చి 1న ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ…
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుదగ్గరకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. బ్యారేజ్ దగ్గర గేట్లను మూసివేసి, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.…