రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దు.. పగ, కోపం ఉంటే రాజకీయంగా తమపై తీర్చుకుంటే ఇబ్బంది లేదు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ(శుక్రవారం) మేడిగడ్డ…
Browsing: తాజా వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే అని, వాటిని సరిచేసి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలన్నారు మాజీ వ్యవసాయ శాఖ…
ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషి ఇవాళ( శుక్రవారం) ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలా…
రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే.. కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లలను సరి…
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న 1 నిమిషం నిబంధనను సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా అనుమతించాలని…
నేటికాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల…
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ నిబంధన ఉల్లంఘన కింద రూ. 5.49కోట్ల జరిమాన విధించారు. ఈ జరిమానాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు…
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ ఇవాళ( శుక్రవారం) రూ. 580.78 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మహదేవ్ యాప్ కార్యకలాపాలు దుబాయ్…
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి.. దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.…
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని తెలిసి ఓ ఇంటిమీద దాడి చేసేందుకు వెళ్ళిన ఇన్ కమ్ టాక్స్ అధికారులకు.. ఇంటిముందు ఉన్న ఖరీదైన రోల్స్ రాయిస్, ఫాంటమ్,…