కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్ధసత్య ఆరోపణలు చేస్తున్నారని…
Browsing: తాజా వార్తలు
తెలంగాణలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండాకాలం రాకముందే నీటి కష్టాలు మొదలవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.…
పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన…
హైదరాబాద్ మధురానగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్ పిల్లలు, వాచ్మెన్ ఢీ కొట్టింది. ఆ తర్వాత హైమాస్ట్ లైట్ల స్తంభాన్ని ఢీ…
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఇవాళ(శుక్రవారం) దిగువ గోదావరిలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ డీఈ గణేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం…
మేడిగడ్డ బ్యారెజ్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ బృందం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు,…
నియంత్రణాపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో అంతర్గతంగా ఉన్న ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం మాత్రుసంస్థ వన్ 97…
కేంద్రంలోని మోదీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సిలిండర్ ధరల పెంపుపై బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని…
మార్చి 1వ తేదీన ఎల్పీ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం (మార్చి 1) నుంచి వాణిజ్య ఎల్పిజి గ్యాస్ ధరను రూ.25.50…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వీవో వీ30 సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాంచ్ కు ముందే ధర,…