Browsing: తాజా వార్తలు

మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌  కొత్త పార్లమెంట్‌ బిల్డింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైవ్‌ స్టార్‌ జైలుగా…

ప్ర‌ముఖ సినీ, జాన‌ప‌ద నేప‌థ్య గాయ‌కులు వ‌డ్డేప‌ల్లి శ్రీనివాస్ ఇవాళ(గురువారం) చనిపోయారు. సికింద్రాబాద్ ప‌ద్మారావున‌గ‌ర్‌లోని త‌న నివాసంలో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న…

నిధుల దుర్వినియోగం వ్యవహారంలో హైదరాబాద్ సిటీ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారిణి అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్‌ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు…

ఎస్‌ఎన్‌డీపీ నిధులతో చేపడుతున్న నాలా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరుగకుండా వర్షాకాలంలోగా పూర్తి చేయాలని…

ప్రభుత్వ నియామకాల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేస్తున్న రాజస్తాన్ సర్కార్ నిర్ణయాన్ని అత్యున్నత ధర్మాసనం సమర్ధించింది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు…

భద్రాచలం రామాలయంలో శ్రీరామనవవి రోజు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి శుభ ముహుర్తం ఖరారు అయ్యింది. జగదభిరాముడు శ్రీరాముడికి సీతమ్మ తల్లికిఏడాదికోసారి శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల…

జమ్ము కశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ లోని రెండు సంస్థలపై బుధవారం కేంద్రం వేటు వేసింది. అబ్దుల్‌ ఘనీ భట్‌, గులాం నబీ సుమ్జీల నేతృత్వంలోని ఎంసిజెకె-బి, ఎంసిజెకె-ఎస్ …

మేడారం సమ్మక్క సారలమ్మ వార్ల హుండీ ఆదాయం తొలిరోజు లెక్కింపు ఆదాయం రూ.3.15 కోట్లుగా ఉంది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ఇవాళ(గురువారం) హనుమకొండలోని టీటీడీ కల్యాణ…

శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా రేపు( శుక్రవారం) నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ…

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా  చివరి ఐదో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం…