Browsing: తాజా వార్తలు

పద్మభూషణ్ పతకాన్ని దొంగిలించిన ఐదుగురిని ఢిల్లీలో అరెస్టు చేశారు పోలీసులు. పంజాబ్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జిసి ఛటర్జీ పద్మభూషణ్ పతకాన్ని దొంగిలించిన కేసులో ఒక…

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది డాక్ట‌ర్ల‌ను తీసివేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలల కాలంగా…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గత నెలలో ప్రకటించిన సోలార్‌ పాలసీ 2024 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినరు కుమార్‌ సక్సేనా ఇవాళ(బుధవారం) నిలిపివేశారు. ఈ ప్రకటనపై ఆప్‌ ఎంపి…

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఇవాళ(బుధవారం) పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్…

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం మాట తప్పిందన్నారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి…

ఝార్ఖండ్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన జాంతారలోని కాలా ఝరియా రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. ప్రాథమికంగా 12…

మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ త‌ల‌పెట్టిన చ‌లో మేడిగ‌డ్డ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి కోరుతూ డీజీపీ ర‌వి గుప్తాకు మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ నేతృత్వంలోని బృందం…

తెలంగాణ‌లో బ‌దిలీలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌గా రాజ‌ర్షి షా, కుమ్రం…

హాకీ ఇండియా కు 13 ఏళ్లుగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్‌ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్‌ కోచ్‌ యానిక్‌…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం…