హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు అనగానే గుర్తుకొచ్చేది సినిమా థియేటర్లు.గతంలో దాదాపు 15 సినిమా థియేటర్లు ఉండేవి. ప్రస్తుతం అందులో కొన్ని మూత పడగా..మరికొన్నింటిని కూల్చివేసి…
Browsing: తాజా వార్తలు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు టీ20 సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2024 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు…
అవినీతిని నిరోధించే క్రమంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ లోక్ పాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లోక్ పాల్ కు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లుగా నిర్ధారణ కాలేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో…
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యులను ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఇంటి ఖర్చులు భరించలేకపోతున్నామంటూ గగ్గోలు పెట్టేమధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆదాయంలో…
వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై నర్సింగ్…
రేపటి( బుధవారం) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్…
సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ‘పరారీ’లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు…
ఇజ్రాయిల్, లెబనాన్ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్ ప్రయోగించిన డ్రోన్ను లెబనాన్ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది. దక్షిణ లెబనాన్లోని ఇక్లిమ్ అల్-తుఫా నుండి ప్రయోగించిన…
మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు సీఎం కావడం మన దురదృష్టమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రజల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా…