డెంగ్యూ మహమ్మారి కారణంగా వందకు పైగా మునిసిపాలిటీల్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు పెరూ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. 2024 మొదటి వారం రోజుల్లోనే డెంగ్యూ…
Browsing: తాజా వార్తలు
మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ 8వ సారి సమన్లు జారీ చేసింది. గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేయగా వివిధ కారణాలతో విచారణకు…
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఇవాళ( మంగళవారం) మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్…
మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం…ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ వస్తోంది. చివరకు ఈ పథకం మహిళ పేరు మీద…
టిమిండియా స్టార్ బౌరల్ మహమ్మద్ షమీ కాలుకు సర్జరీ అయ్యింది. అతని కాలికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోషేర్ చేశాడు. తన ఆరోగ్యానికి సంబంధించిన…
మార్చి 1వ తారీఖు నుంచి చలో మేడిగడ్డ కారక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 150 -200మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు…
పేటీఎం పేమెంట్స్ సంస్థల్లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. ఈ వార్తను పీటీఐ సంస్థ తెలిపింది. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందన్న భావనతో ఇండోర్…
ఇంగువ…భారతీయుల వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. పప్పుల నుంచి కూరగాయలతో తయారు చేసిన వంటల వరకు అన్నింటిలోనూ మంచి రుచి, వాసనకోసం ఉపయోగిస్తుంటారు. ఇంగువ బిర్యానీ, పప్పు, కూరగాయల…
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే సోమవారం నాటికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరుగుతుందని జో బిడెన్ ఆశాభావం…
దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడికి సర్జరీ చేసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ…