సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. దీనికి సంబంధించి ఆమె ఇవాళ(ఆదివారం)…
Browsing: తాజా వార్తలు
తెలంగాణలో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ( ఆదివారం) నుంచి రేపు( సోమవారం) ఉదయం వరకు రాష్ట్రంలో తేలికపాటి…
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ప్రధాని సముద్ర గర్భంలోకి వెళ్లి ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటిఅడుగుభాగాన ఉన్న ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో…
ఎలిజబెత్-2 రాణి వాడిన ఈ రేంజ్ రోవర్ కారును భారత వాణిజ్యవేత్త, పూనావాలా గ్రూప్ ఎండీ యోహాన్ పూనావాలా సొంతం చేసుకున్నారు. బ్రామ్లీ యాక్షనీర్స్ వెబ్సైట్లో ఈ…
హర్యానా ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీని ఇవాళ(ఆదివారం) సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆయన ప్రయాణిస్తున్న ఎస్యూవీ కార్పై కాల్పులు…
కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్. శంకర్ పై జరిగిన దాడికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్…
కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ(ఆదివారం) హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ…
నకిలీ విత్తనాలపై దృష్టి సారించారు పోలీసులు. తాజాగా సిద్దిపేటలో ప్యాకింగ్ లేకుండా 29 సంచుల్లో నిల్వ ఉంచిన 1450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్…
సంత్ సేవాలాల్ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ(ఆదివారం) బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ జీపీఆర్ కన్వెన్షన్…