Browsing: తాజా వార్తలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్త్రుతస్థాయి…

మానవ శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. అనారోగ్యకరమైన జీవనశైలి తరచుగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.…

ఈమధ్య కాలంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాల కారణంగా కేంద్ర రోడ్డు రవాణ సంస్థ మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. కార్లు మాత్రమే కాకుండా బస్సులతో సహా అన్ని…

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు చెందిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ జెమిని ప్రధాని మోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు అనుచిత సమాధానం ఇవ్వడంతో…

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హెడ్ పోస్టాఫీసులోని పాస్ పోర్టు ఈసేవా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్ సర్య్కూట్ తో మంటలు…

అయోధ్యలో కొలువైన రాములవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. రాములోరి దర్శనానికి దేశం నలుమూలలా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. నెల రోజుల్లో …

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది గాయాలయ్యాయి. అర్జున్ గంజ్ ప్రాంతంలో కుక్కను రక్షించే ప్రయత్నంలో…

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీ స్టీఫెన్ రవీంద్రకు అదనపు డీజీ క్యాడర్ పదోన్నతి కల్పించింది. జోయల్ డేవిస్,ప్రకాశ్…

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శనివారంతో ముగిసింది. మూడురోజుల పాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క సారలమ్మ వన ప్రవేశంతో ఈ జాతర ఘనంగా ముగిసింది. వనం ప్రవేశంతో…

సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ హత్య చేశాడు. అయితే అతనికి మతిస్థితిమితం లేదని తెలిసింది. ఈ ఘటన నంగునూర్ మండలం బద్ధిపడగ…