రూ.500 కే గ్యాస్ సిలిండర్ పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి నగదు బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని…
Browsing: తాజా వార్తలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో…
ప్రజలు తమతో మోసగించబడాలనుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి గతం లో చెప్పారు హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రావణ్.రేవంత్ రెడ్డి తీరు ఇపుడు అలానే ఉంది. ఇవాళ(శనివారం)…
మేడారంలో సమ్మక్క- సారలమ్మ జాతర కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరుతో ఇవాళ(శనివారం) నిలువెత్తు బంగారాన్ని ఎమ్మెల్సీ కవిత సమర్పించారు. ఆన్లైన్లో టీ యాప్…
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్ కౌంటర్లు, కూల్చివేతలన్నారు. రాష్ట్రం లో నిజంగానే…
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు…
మంచిగ చదువుకుంటే ఏదైనా గిఫ్ట్ కొనిస్తామని తల్లిదండ్రులు చెబుతుంటారు. లేదంటే ఈ సారి క్లాస్ ఫస్ట్ వస్తే తానకు నచ్చినే వస్తువు కావాలని పిల్లలు అడుగుతారు. ఇది…
ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ పెరిగిపోవడంతో ఫోన్ చేసేది ఎవరో తెలుసుకునేందుకు ‘ట్రూకాలర్’ లాంటి యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు మొబైల్ వినియోదారులు. అయితే.. ఇకపై అలాంటి…
రేపు(ఆదివారం) నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అచ్చంపేట,నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి…
పార్కులు, బహిరంగ ప్రదేశాలలో అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పార్కులలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని చెప్పారు. జంటగా పార్కులకు వెళ్లి…