Browsing: తాజా వార్తలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య ఆకస్మికంగా మరణించారు. ఆమె…

ఇటీవలే కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పుడు మరో సారి గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. కరీంనగర్ లో ఉంటున్న ఓ కుటుంబం మేడారం…

స్పెయిన్‌లోని 14 అంతస్తుల ఎత్తైన అపార్ట్ మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే క్రమంలో ప్రజలు కిందకి దూకేసినట్లు తెలుస్తోంది. పలువురు బాల్కనీల నుంచి…

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (HCM) డిపార్ట్ మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో…

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తికి, ఆమె కుటుంబ సభ్యులకు బారీ ఊరట లభించింది. వీరిపై సీబీఐ…

సీబీఎస్ఈ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతిని ఈ ఏడాడి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో…

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ల బదిలీలను బదిలీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.…

న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త‌దిత‌ర విభాగాల‌లో…

బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(BBC) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత…

రాష్ట్ర సచివాలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 11.40 దాటినా సచివాలయంలో ఎవరూ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.నెమ్మదిగా 12గంటలకు ఉద్యోగులకు హాజరవుతున్నారు.…