Browsing: తాజా వార్తలు

బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒక్కటయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట బుధవారం రెండు సంప్రదాయాల్లో…

మాటల సీఎం..చేతల్లో సీఎం కాదని మరోసారి రుజువు చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తేదీనే వేతనాలు వేస్తామన్న హామీని…

ఈనెల 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణలో ఇంటర్ సహా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు,పోలీసు,…

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ మండ‌లం అన్నాసాగ‌ర్ దగ్గర జాతీయ ర‌హ‌దారి-44పై ఇవాళ(బుధ‌వారం) సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ప్యాపిలి ఎస్ఐ స‌హా ముగ్గురు…

లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు హాజరు పర్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ…

యూజర్ల సమాచార రహాస్యానని మరింత పటిష్టపరిచేలా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇతరుల వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌ను స్క్రీన్ షాట్ తీసుకునేందుకు అవకాశం లేకుండా చేసే…

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్‌బాగ్‌ యమునా వంతెన సమీపంలోని…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్‌…

జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన…

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఏమైనా కుట్ర కోణం ఉన్నదా..?…