Browsing: తాజా వార్తలు

పాకిస్తాన్ లో ఓ గ్యాంగ్‌స్టర్‌ హత్యకు గురయ్యాడు. పెళ్లి వేడుకకు వెళ్లిన అతడిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇవాళ(సోమవారం)…

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం…

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు గడిచిపోయాయి. వారెందుకు విడిపోయారో ఇప్పటివరకు తెలియదు. అయితే మొదటిసారిగా దీనిపై సమంత పరోక్షంగా హింట్ ఇచ్చేసింది. 2021 అక్టోబర్ నెలలో…

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో 12మంది సాయుధులను మెక్సికో సైన్యం హతమార్చింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..టెక్సాస్ లోని రోమా…

కాశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. ఈ భూకంపం రాత్రి 9.35 గంటలకు సంభవించిందని, దాని లోతు…

మేడారం వెళ్లే భక్తులకు బిగ్ షాకచ్చింది టీఎస్ఆర్టీసీ. మేడారం జాతరకు వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను తీసుకెళ్లరాదని ఆర్టీసీ  ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో…

వేసవి సమీపిస్తోంది. చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.వేసవిలో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. షుగర్ పేషంట్లు చాలా జాగ్రత్తగా…

కేర‌ళ‌ లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ప‌లు జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు అక‌స్మాత్తుగా పెరిగాయి. దీంతో ఆ రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 6జిల్లాల‌కు ఐఎండీ వార్నింగ్…

ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి డబ్బు సంచులు మోస్తున్నాడని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల…