బీఎస్పీ నేత మాయావతి పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల…
Browsing: తాజా వార్తలు
గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఇవాళ(సోమవారం) వెబ్ నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్-1…
లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇవాళ(సోమవారం) విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు…
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా తాను రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ…
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టేశాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్…
రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన వారికి ఈనెల 21 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 13,444 మంది అభ్యర్థులు ఉన్నారు.…
రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్లో టీమిండియా చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు…
ఎయిర్ టెల్ భారతదేశంలోని ప్రధాన టెలికం కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ కంపెనీ తన మిలియన్ల మంది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పలు రకాల ప్లాన్స్ అందిస్తోంది.…
మాఘమాసం వచ్చింది..పెళ్లిల సీజన్ షురూ అయ్యింది. దీనికి తోడు మల్లెల గుబాళింపు కూడా మొదలైంది. శుభకార్యాలు ముమ్మరంగా సాగుతుండటంతో మల్లె పువ్వులకు గిరాకీ బాగా పెరిగింది. సీజన్…
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీకో గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.…