తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. ప్రతీఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ…
Browsing: తాజా వార్తలు
మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్ ను ఇవాళ(సోమవారం) జనసేనాని పవన్ కల్యాణ్ కు అందజేశారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర…
గతేడాది జరిగిన స్నేహితుడి హత్యకు ప్రతీకారంగా ఇరవై మంది కలిసి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆపై సెల్ఫీ…
కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. బోధన్ పట్టణంలో గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6)తో కలిసి రాకసిపేటలోని…
అల్లారుముద్దుగా పెంచిన కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఓ తండ్రి తీవ్ర వేదనకు గురయ్యాడు. కూతురిపై ఉన్న ప్రేమను చంపుకుని, తన కూతురు చనిపోయిందంటూ…
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ( సోమవారం) ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.…
పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సీఎం…
బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. మరోసారి గరిష్టస్థాయికి చేరుకుంది. రోజుకొక రికార్డలు బద్దలు కొడుతున్న బంగారం ధర శనివారం మరోసారి భారీగా పెరిగి షాకిచ్చింది. రూ.…
వేసవిలో తరచుగా డీహైడ్రేషన్ కు గురవుతుంటాం. నరాలలో ఒత్తిడితోపాటు కొన్నిసార్లు ఇది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, శరీరం నుండి డీహైడ్రేషన్ నివారించడానికి, ప్రభావవంతంగా…
మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న జనానికి కాస్తంత ఉపశమనం లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్లు ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండతో తీవ్ర ఇబ్బందులు…