రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తోందని విమర్శించారు. ఇవాళ(ఆదివారం)…
Browsing: తాజా వార్తలు
బీజేపీ ప్రభుత్వం దేశంలోని సహకార రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్హాల్లో…
బస్సు నడుపుతుండగానే డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దేవరకొండ బస్ డిపోకు చెందిన బస్సు నల్లగొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘటన…
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఇవాళ్టి( ఆదివారం)తో ముగియనుంది. నిన్న(శనివారం) నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు 20 లక్షలు…
సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒకే స్కూలుకు చెందిన…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గతేడాది జులై 9న పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు…
హాల్ టికెట్లపై పేరు తప్పుగా పడడం లేదా ఒకరి ఫొటోకి బదులు మరొకది రావడం ఇప్పటి వరకు చూశాం. కానీ అంతకుమించి అన్నట్టుగా ఉత్తరప్రదేశ్లో షాకింగ్ హాల్…
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో దొంగలు హల్ చల్ చేశారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం అర్థరాత్రి దొంగలు దొంగతనానికి…
కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన కుమారుడు ఎంపీ నకుల్ నాథ్తో కలిసి ఈ సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. బీజేపీ…
సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న గాంజా శంకర్ సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. గంజాయి పదాన్ని తొలగించాలని పోలీసులు…