Browsing: వార్తలు

Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్‌ మండలం…

గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ఖరారుచేసింది. జూన్‌ 9న ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ సోమవారం ఒక…

రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్‌కార్డును ప్రాథమిక…

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తాను మాట్లాడుతున్నది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనన్నది మరిచిపోయి.. పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ భవన్‌లో మాట్లాడుతున్నాననుకొని ఫక్తు రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. February…

నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు. శరీరానికి, మనసుకు రీచార్జ్‌ టైమ్‌. తగినంత నిద్ర లేకపోయినా, ఆ నిద్రలో తగినంత గాఢత లేకపోయినా.. మానసిక, శారీరక సమస్యలు…

బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ గజ్వేల్‌, ఫిబ్రవరి 26 : కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ…

అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. February 27, 2024…

జడ్చర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ ప్రారంభం ఉమ్మడి పది జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు రాక క్రీడాస్ఫూర్తితో రాణించాలి : ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి జడ్చర్ల…

Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం,…

Srisailam | శ్రీశైల దేవస్థానానికి అమెరికాలో నివసిస్తున్న కొత్తపల్లి సునీల్ దత్, ఆయన కుటుంబ సభ్యులు బంగారం, వెండి సామాగ్రి విరాళంగా అందజేశారు. February 26, 2024…