Zombie deer disease | ఉపద్రవంలా వచ్చిపడి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాదాపు మాయమైన వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. February 21, 2024 /…
Browsing: వార్తలు
యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలంగా వివిధ గ్రామాల ప్రజలు ఓకే పర్యావరణ సమతుల్యతను పాటిస్తాం : టీఎస్ జెన్కో…
మెట్పల్లి, ఫిబ్రవరి 20 : పసుపు ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ సారి దిగుబడులు కాస్త తగ్గినా.. రేట్లు మాత్రం రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. మెట్పల్లి వ్యవసాయ…
ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.…
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో…
సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించిన 158 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని, అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్దత్ ఆకాంక్షించారు. February…
క్లోజింగ్, ఇంట్రా-డేల్లో ఆల్టైమ్ హైకి సూచీ 75 పాయింట్లు ఎగిసి 22,197 వద్ద ముగింపు 349 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఆకర్షణీయం ముంబై,…
తెలంగాణలో పలు అభివృద్ధి పనులకూ .. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలోని మూడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) క్యాంపస్లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం…
ఎలక్ట్రానిక్ వస్తువులపై విమానాశ్రయంలో విధింపు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణికులు విదేశాల నుంచి తీసుకొచ్చే విలువైన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ చార్జీల్లో…
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు.…